MKOne TeluguTimes-Youtube-Channel

టీఎస్‌పీఎస్‌సీ లో కలకలం... ఆ పరీక్ష రద్దు చేయాలి

టీఎస్‌పీఎస్‌సీ లో కలకలం... ఆ పరీక్ష రద్దు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్‌సీ లో పేపర్‌ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్‌ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో అండ్‌ ఈవో పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్‌ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

 

Tags :