అండమాన్ దీవులకు పేర్లు పెట్టిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పేర్లు పెట్టారు. 21 మంది పరమ్వీర్ చక్ర గ్రహీతల పేర్లు వీటికి పెట్టారు. పరాక్రమ్ దివస్ను పురస్కరించుకొని పేర్లు లేని వాటికి తాజాగాడింది. స్వతంత్ర భారత్కు చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈ రోజు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్ దివస్గా నిర్వహిస్తోంది. ఈ 21 మందికి దేశమే అన్నింటికంటే ముఖ్యమం. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి తీర్మానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే అండమాన్ అభివృద్ధి దిశగా ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది అని మోదీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Tags :