ASBL Koncept Ambience
facebook whatsapp X

అచ్యుతాపురం బాధితులకు చంద్రబాబు పరామర్శ

అచ్యుతాపురం బాధితులకు చంద్రబాబు పరామర్శ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడు ఘటనలో క్షతగాత్రులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :