ASBL Koncept Ambience
facebook whatsapp X

ఉచిత ఇసుక విధానం అమలుపై చంద్రబాబు సమీక్ష

ఉచిత ఇసుక విధానం అమలుపై చంద్రబాబు సమీక్ష

ఉచిత ఇసుక విధానం అమలుపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నోటిఫై చేసిన ఇసుకను రవాణా ధరల కంటే ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్, డిజీపీ ద్వారకా తిరుమల రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :