ASBL NSL Infratech

సీఎం చంద్రబాబును కలిసిన బెల్జియం వాణిజ్య ప్రతినిధులు

సీఎం చంద్రబాబును కలిసిన బెల్జియం వాణిజ్య ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బెల్జియం రాయబారి దిదీర్‌ వాండెర్‌ హాసెల్ట్‌  నేతృత్వంలో వచ్చిన ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల విభాగ ప్రతినిధుల బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని  ప్రభుత్వం కల్పిస్తుందని, పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :