ASBL NSL Infratech

గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో  సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో చర్చించారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్‌ ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చాయి. బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌, సీఎం చర్చించినట్లు సమాచారం. రేవంత్‌ రెడ్డి వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి ఉన్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :