ASBL Koncept Ambience
facebook whatsapp X

శంషాబాద్‌లో కాంస్య పతక విజేత దీప్తికి ఘన స్వాగతం

శంషాబాద్‌లో కాంస్య పతక విజేత దీప్తికి ఘన స్వాగతం

పారిస్‌ పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి జీవాంజికి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మహిళల 400 మీటర్ల టీ`20 విభాగంలో ఆమె కాంస్యం సాధించింది. పారాలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గురువారమే ఢిల్లీకి చేరుకున్న దీప్తి కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండీవయను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. ఢల్లీి నుంచి ఆమె హైదరాబాద్‌కు చేరుకోగా, భారీ సంఖ్యలో అభిమానులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :