ASBL Koncept Ambience
facebook whatsapp X

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపినా అభ్యంతరం లేదు

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపినా అభ్యంతరం లేదు

తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమనీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి  ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తున్నట్లు తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :