ASBL Koncept Ambience
facebook whatsapp X

భారత్‌ మరో ముందడుగు ... న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌ను

భారత్‌ మరో ముందడుగు ... న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌ను

అణు శక్తికి పదునుపెట్టుకోవడంలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది.  విశాఖ తీరంలో నౌకాదళం అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్‌ క్షిపణి  వ్యవస్థ కలిగిన 4వ జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎస్‌)ని ఆవిష్కరించినట్లు సమచారం. విశాఖపట్టణంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. దామగుండంలో వీఎల్‌ఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మర్నాడే ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిసింది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :