ASBL Koncept Ambience
facebook whatsapp X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.5.5 కోట్ల చెక్ ను అందజేసిన ఎల్ అండ్ టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.5.5 కోట్ల చెక్ ను అందజేసిన ఎల్ అండ్ టీ

వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ 5.50 కోట్ల రూపాయల విరాళం అందించింది. L&T చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ గారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :