ASBL Koncept Ambience
facebook whatsapp X

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల భేటీ

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మార్జిన్‌ గ్రాంట్లు,  గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించిన విషయాలపైనా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :