ASBL Koncept Ambience
facebook whatsapp X

అమరావతి నిర్మాణం కోసం.. నెల జీతం విరాళం : మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

అమరావతి నిర్మాణం కోసం.. నెల జీతం విరాళం : మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రూ.3,01,116ను చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :