ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ మహేశ్వరరావు కుంచం, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌ ప్రమాణం చేశారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :