ASBL NSL Infratech

నిమ్స్‌కు రూ.2.1 కోట్ల విరాళం

నిమ్స్‌కు రూ.2.1 కోట్ల విరాళం

పీడియాట్రిక్‌ ఎపీలెప్సీ సెంటర్‌ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్‌కు ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌, మొయినాబాద్‌ ఆధ్వర్యంలో ఈ సంస్థ రాయదుర్గంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చెక్కును నిమ్స్‌ డైరెక్టర్‌ డా.ఎన్‌.బీరప్పకు అందించింది. ఈ మేరకు ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌, నిమ్స్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మొయినాబాద్‌, నిమ్స్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :