ASBL Koncept Ambience
facebook whatsapp X

వరద బాధితులకు సాయంగా ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ కోటి విరాళం

వరద బాధితులకు సాయంగా ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ కోటి విరాళం

ఫ్లోరిడాకు చెందిన ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్.. విజయవాడలోని వరద బాధితులకు సాయంగా రూ.కోటి విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శ్రీనివాస్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం, దేశంలో ఉన్నవారంతా తోచినంత సాయం అందించాలని కోరారు. విపత్తు సమయంలో ముందుకు వచ్చి విరాళం అందించినందుకు సీఎం ఆయనను అభినందించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :