ASBL Koncept Ambience
facebook whatsapp X

నకాశీ చిత్రకళకు ప్రధాని మోదీ ప్రశంసలు

నకాశీ చిత్రకళకు ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రధాని మోదీ నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో తెలంగాణ రాష్ట్రంలోని  సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రశంసించారు. చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో నకాశీ చిత్రకళ ఓ జానపద కళగా ప్రాచూర్యాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ బొమ్మలను గీసే ప్రక్రియ ప్రత్యేకమైదని కొనియాడారు. నకాశీ చిత్రకళను ప్రధాని ప్రశంసించడంతో  చేర్యాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :