ASBL NSL Infratech

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండిరగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :